Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeజాతియంనేపాల్లో వరదలు.. వంద‌ల మంది మృతి

నేపాల్లో వరదలు.. వంద‌ల మంది మృతి

📰 Generate e-Paper Clip

నేపాల్లో వరదలు.. వంద‌ల మంది మృతి

 

నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. టిబెట్‌ ప్రాంతంలో ప్రారంభమైన వరదలు నేపాల్‌లోని పలు పట్టణాలు, గ్రామాలను ముంచెత్తాయి. ఈ ఘటనలో వంద‌ల మంది మృతి చెంద‌గా, మ‌రో 800 మంది గల్లంతైనట్లు సమాచారం. వ‌ర‌ద‌లు కార‌ణంగా రోడ్లు, వంతెనలు ధ్వంసమవడంతో పాటు పది హైడ్రోపవర్‌ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular