జాతీయ వార్తలు
అ’పూర్వ స్నేహ సమ్మేళనం’
25 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు
కర్నూలు ప్రతినిధి, మే 23, (సీమకిరణం న్యూస్):
సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల స్నేహ సమ్మేళనం శనివారం కర్నూలులోని ది...
పులికుంట చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం
వెల్దుర్తి మండలంలో పులికుంట చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది
వెల్దుర్తి, మే 22, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో, జలధార జలహారతి పనులు వేగవంతంగా...
మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి
మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి - సువేందు సంచలన ఉత్తర్వులు..!!
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ల అమలు కోసం వరుసగా నిర్ణయాలు ప్రకటిస్తున్న సీఎం సువేందు...
టీనేజీ ప్రెగ్నెన్సీ లను పూర్తిగా నివారించాలి
జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీ లను పూర్తిగా నివారించాలి
కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి , మే 22, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాల నివారణకు కఠిన...
హెచ్ఐవి బాధితులు ఎవరూ చికిత్స మధ్యలో మానేయకుండా చర్యలు తీసుకోవాలి
ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలి
ఏఆర్టి సేవలను మరింత బలోపేతం చేయాలి
హెచ్ఐవీ బాధితులకు వైరల్ లోడ్ పరీక్షలు 99 శాతం పూర్తి చేయాలి
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి,...





