ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహారభద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గుంటూరు, విశాఖలో ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్లు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు మరియు విశాఖపట్నంలలో ఆహార నాణ్యత పరీక్షల కోసం అత్యాధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గుంటూరు, విశాఖపట్నంలలో ఆహార పరీక్షల ల్యాబ్ లు
ప్రస్తుతం రాష్ట్రంలో ఆహార నాణ్యత పరీక్షల కోసం సరఫరా అందుబాటులో ఉండటం, ఆహార నమూనాలను ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వస్తుందని, అయితే ఇకపై తిరుమలలో చేసిన నమూనా ఆధారంగా గుంటూరు, విశాఖపట్నంలో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేసిన మంత్రి. ఈ కొత్త ల్యాబ్ లు అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు అవకాశం లభించనుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు.

త్వరలోనే విశాఖ, గుంటూరు ల్యాబ్స్ ఏర్పాటు
ఈ ల్యాబ్ లు ఎన్ ఎ బి ఎల్ ప్రమాణాలతో పనిచేసేలా ఏర్పాటు అని ఆయన అన్నారు.విశాఖ, గుంటూరులో ల్యాబ్ లు త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ కేంద్రాలలో ఆహార నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించి కల్తీ ఆహారాన్ని గుర్తించేందుకు సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా ఆహార భద్రతతో పాటు, ప్రజల ఆరోగ్య రక్షణ కూడా సాధ్యమవుతుంది.
తిరుమల తరహాలోనే విశాఖ, గుంటూరు ల్యాబ్ లు
తిరుమలలో ఏర్పాటుచేసిన ల్యాబ్ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 24గంటలు పనిచేసే విధంగా రూపొందించారని దీనితో ముడిసరుకుల నాణ్యతను తెలుసుకునే అవకాశం ఉంది. ల్యాబ్లో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, ఇదే తరహాలో గుంటూరు, విశాఖపట్నం ల్యాబ్లను సైతం అత్యాధునిక పరికరాలతో సిద్ధం చేస్తామన్నారు. ఈ ల్యాబ్ ల స్థాపనతో రాష్ట్రంలో కల్తీఆహారంపై నియంత్రణ పెరగడమే కాకుండా, నిందితులపై చర్యలు తీసుకోవడం సులభం అని స్పష్టం చేశారు.
నాణ్యతలో రాజీ పడేది లేదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆహార భద్రత వ్యవస్థను బలోపేతం చేసి ప్రజారోగ్యాన్ని కాపాడుకోవడంలో ఏపీలో ఏర్పాటు చేయబోతున్న ఈ ల్యాబ్లు కీలక భూమిక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సత్య కుమార్. మూడు లోనే విశాఖ మరియు గుంటూరులో నెలరోజుల ల్యాబ్ లు ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. నాణ్యతలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
-

తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!
-

పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
-

దేవాన్ష్ పేరుతో తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే..!!
-

తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం
-

క్యూలైన్ నిర్వహణలో ఇకపై..
-

కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
-

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !!
-

ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు..
-

వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం
-

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి
-

వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!
-

చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..!
-

LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!
-

రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!
-

మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక…!?
















