seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 7:15 am Digital Edition : SEEMA KIRANAM

Jaahnavi kandula: 262కోట్ల పరిహారం వేళ బిగ్ షాక్-మరో పెను విషాదం..!

ఒక క్రూరమైన వ్యంగ్యం: అత్యంత ఊహించిన ₹262 కోట్ల సెటిల్‌మెంట్ చెల్లింపు రావడానికి రెండు రోజుల ముందే జాహ్నవి తండ్రి మరణించారు.అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కందుల జాహ్నవి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుటుంబానికి కోట్లకు లభించిన 262 పరిహారం ప్రకటన తెలియకముందే ఆమె తండ్రి చనిపోయారు.

Source link