ఐఐఐటీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తమ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, పుట్టపర్తిలో కొత్త విద్యాసంస్థపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీలో ట్రిపుల్ ఐటీలకు నిధులివ్వడం ద్వారా ఆర్దిక సమస్యల నుంచి గట్టెక్కిస్తామని, అలాగే కొత్త ట్రిపుల్ ఐటీపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని.
Source link

