కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు
.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు సంగారెడ్డి, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్) : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్స్టేషన్లో బీఎన్ఎస్ 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. జగ్గారెడ్డి వివరణ...!!!!...