seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 2:52 pm Digital Edition : SEEMA KIRANAM

ముద్దాడ రవిచంద్రకు స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల చేరుకున్న కాబోయే టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర

ముద్దాడ రవిచంద్రకు తిరుమలలో స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం. సివిఎస్ఓ మురళీకృష్ణ. సి పి ఆర్ ఓ రవి. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు చేపట్టనున్న ముద్దాడ రవిచంద్ర..