Wednesday, March 4, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ముద్దాడ రవిచంద్రకు స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

ముద్దాడ రవిచంద్రకు స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

📰 Generate e-Paper Clip

తిరుమల చేరుకున్న కాబోయే టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర

ముద్దాడ రవిచంద్రకు తిరుమలలో స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం. సివిఎస్ఓ మురళీకృష్ణ. సి పి ఆర్ ఓ రవి. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు చేపట్టనున్న ముద్దాడ రవిచంద్ర..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular