అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->పాకిస్థాన్.. భారత్ పై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న తరుణంలో భారత్- పాకిస్థాన్ మధ్య మరోసారి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్.. భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పలు కీలక నగరాలపై మిలీటరీ దాడులు చేపట్టింది. పశ్చిమాసియా నుంచి పాకిస్థాన్ పై దాడులకు పాల్పడితే ప్రతీకార చర్యగా తాము భారత్ పై దాడులు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన లైవ్ బ్రాడ్ కాస్ట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్ బాసిత్ 2014 నుంచి 2017 వరకు పాకిస్థాన్ హైకమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం. అయితే యుద్ధంలో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా పాకిస్థాన్ పై దాడులకు పాల్పడితే పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదని.. భారత్ పై ప్రతీకార దాడులు చేస్తోందని అబ్దుల్ బాసిత్ వెంటనే స్పష్టం చేశారు. అమెరికా తమ రేంజ్ లో లేదు కాబట్టి డిఫాల్ట్ గా భారత్ లోని ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాలపై అణుబాంబులు వేస్తామని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాకిస్థాన్ నుంచి తమకు న్యూ క్లియర్ థ్రెట్ ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఇటీవల తెలిపిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
#బ్రేకింగ్ న్యూస్ | “భారతదేశం 26/11 తరహా దాడులను ఎదుర్కోవచ్చు.”
అమెరికా, ఇజ్రాయెల్లు ఎప్పుడైనా పాక్పై దాడి చేయాలని భావిస్తే, భారత్కు విపత్కర భద్రత దెబ్బతింటుందని పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ హెచ్చరించారు.#ExclusiveStory: @మనోజ్కుమార్గుప్తా @AmanKayamHai_ మరియు… pic.twitter.com/rQIZOxPoDD
— న్యూస్ 18 (@CNNnews18) మార్చి 21, 2026
జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ నిర్వహిస్తున్న పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22 న ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ అని తేలిన నేపథ్యంలో మే 7-10 మధ్య పాకిస్థాన్లోని 9 కీలక స్థావరాలపై భారత్ దాడులకు పాల్పడింది. వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది.

భారత్ ధ్వంసం చేసిన పాకిస్థాన్ స్థావరాల్లో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, ముజఫరాబాద్ లోని ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్ క్యాంప్, బహవల్ పూర్ లోని మార్కజ్ శుభానల్లా క్యాంప్ ఉన్నాయి.