తిరుమలలో ఐఓసీఎల్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కానుందని, మే నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. రోజుకు 40 టన్నుల బయోగ్యాస్ ప్రతిపాదిత సామర్థ్యంతో ఈ ప్లాంట్ టీటీడీకి ఏటా రూ.1.52 కోట్ల ఆదా అవుతుందని అంచనా. తిరుమలలో నిర్మితమౌతోన్న బిగ్గెస్ట్ ప్లాంట్ మేలో అందుబాటులోకి రానుంది.