తిరుపతి సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు..!!
తిరుపతి సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు..!! రూ.2.48 లక్షల నగదు స్వాధీనం తిరుపతి సిటీ, ఆగస్టు 18, (సీమకిరణం న్యూస్ ): తిరుపతిలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు. దీంతో సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లలో కలకలం రేగింది. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు...