ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సోదరి షర్మిలకు మధ్య చోటు చేసుకున్న ఆస్తి వివాదం నేపథ్యంలో ఇటీవల విజయమ్మ షర్మిలకు అన్యాయం చేయొద్దు అంటూ జగన్ కు లేఖ రాసిన ఏపీ మంత్రులు జగన్ తీరుపై విరుచుకుపడుతున్నారు. తల్లికి ,చెల్లికి న్యాయం చేయనివారు ప్రజలకు న్యాయం చేస్తారా అంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జగన్ ను టార్గెట్ చేశారు.
జగన్ గొప్పతనం చెప్పటానికి ఇది చాలు: మంత్రి మండిపల్లి
మహిళల ఆస్తి కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన చెప్పారు. జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదన్న మాట చాలు, జగన్ గొప్పతనాన్ని తెలపడానికి అంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహిళల ఆస్తి వ్యక్తిగత కుటుంబ సమస్యగా చూపించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

తల్లి, చెల్లెలికి చట్టప్రకారం వాటా ఇవ్వడం ప్రతి వ్యక్తి బాధ్యత
మహిళల ఆస్తి హక్కుల అంశం సమాజం మరియు చట్టబద్ధ హక్కులకు సంబంధించిన ముఖ్యమైన విషయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తండ్రి ఆస్తులలో తల్లి, చెల్లెలికి చట్టప్రకారం వాటా ఇవ్వడం ప్రతి వ్యక్తి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. ఇంట్లోనే కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేని వారు ప్రజలకు న్యాయం చెప్పడం విశ్వసనీయతను కోల్పోయే అంశమని కనిపించారు.
ఆస్తి హక్కుల రక్షణ కోసం అన్యాయం పైన పోరాడాలి
ఆస్తి హక్కుల రక్షణ కోసం మహిళలు ఎవరైనా సరే అన్యాయం పైన ప్రశ్నించాలని, ఐక్యంగా నిలబడి పోరాడాలని మంత్రి ఏర్పాటు చేశారు. మహిళల గౌరవం, ఆస్తి హక్కులు, భద్రత రక్షించే సమాజం స్థిరంగా అభివృద్ధి చెందితే. సునీత న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి మహిళా లోకం, ప్రజాస్వామ్య వాదులు అండగా నిలవాలని మంత్రి పేర్కొన్నారు.
హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అక్రమాలు, అవినీతి, హింసాత్మక రాజకీయాలు సమాజానికి హానికరమని మంత్రి వివరించారు. ప్రజల విశ్వాసానికి ద్రోహం చేసే రాజకీయాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుత సమాజ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
-

జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ – మారుతున్న లెక్కలు..!!
-

మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక…!?
-

జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు
-

పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు
-

ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు..
-

వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం
-

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి
-

వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!
-

చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..!
-

LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!
-

రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!
-

మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక…!?
-

పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
-

ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!
-

పడింది: మోత మోగిన పెట్రోల్ దెబ్బ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?














