seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 6:49 am Digital Edition : SEEMA KIRANAM

ఏపీ మద్యం స్కాం అసలు సూత్రధారి ఎవరో తేల్చేసిన సుప్రీంకోర్టు..!

కోట్లాది రూపాయల ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన ఆర్కిటెక్ట్‌గా రాజ్ కేసిరెడ్డి పాత్ర ఉందని నిర్ధారించిన సుప్రీం కోర్టు రాజ్ కేసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ నిరాకరించింది. ఈ మేరకు అతని సాధారణ బెయిల్ పిటిషన్ విచారణకు నిరాకరించింది.

Source link