కోట్లాది రూపాయల ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన ఆర్కిటెక్ట్గా రాజ్ కేసిరెడ్డి పాత్ర ఉందని నిర్ధారించిన సుప్రీం కోర్టు రాజ్ కేసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ నిరాకరించింది. ఈ మేరకు అతని సాధారణ బెయిల్ పిటిషన్ విచారణకు నిరాకరించింది.
కోట్లాది రూపాయల ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన ఆర్కిటెక్ట్గా రాజ్ కేసిరెడ్డి పాత్ర ఉందని నిర్ధారించిన సుప్రీం కోర్టు రాజ్ కేసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ నిరాకరించింది. ఈ మేరకు అతని సాధారణ బెయిల్ పిటిషన్ విచారణకు నిరాకరించింది.