seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 7:43 am Digital Edition : SEEMA KIRANAM

ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..!

AP ప్రభుత్వం ఏపిలో రోడ్డు భద్రతా నిధి ఏర్పాటు పేరుతో వాహనాలపై మరో 10 శాతం అదనంగా విధిస్తూ మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు ద్వారా వాహనాలపై 10% అదనపు సెస్‌ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

Source link