ఇరాన్లో యుద్ధ మేఘాలు- తక్షణమే ఆ దేశం వీడండి, కేంద్రం బిగ్ అలర్ట్..!! | ఇరాన్లోని పౌరులకు భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది, దేశం విడిచి వెళ్లమని వారిని అడుగుతుంది, వివరాలు ఇక్కడ ఉన్నాయి
[ad_1] అంతర్జాతీయ -సాయి చైతన్య నవీకరించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 15:24 (IST) ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ ఉంటున్న భారత పౌరులు వెంటనే అక్కడ ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్ను విడిచిపెట్టాలని సూచించారు. ఇరాన్పై ఏ క్షణమైన అమెరికా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇరాన్ వీడి.. స్వదేశానికి వచ్చే వాణిజ్య విమానాలు కూడా అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవాలని వారిని కోరింది. ఇరాన్లో ఉన్న...